1.4 C
New York
Tuesday, November 28, 2023

Buy now

V2link Ads

ఎర్రకోట కోసం సుల్తానా కేసు, కొట్టేసిన కోర్టు.

V2link Ads

ఢిల్లిలోని ఎర్రకోట తమ వంశీకులదని సుల్తానా అనే మహిళ వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుల్తానా ప్రస్తుతం , కలకత్తాలోని మురికివాడలో ఒక పేరుపడ్డ పూరింటిలో ఉంది. తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ ఝా జాఫర్ -|| , మునిమనవడు మీర్జా ముహమ్మద్ భక్త్ భార్యనని చెప్పుకుంటుంది. తన భర్త 1980, మర్చి నెల 22 వతేది చనిపోయారని చెప్పింది. 1857 లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఎర్రకోటను తన పూర్వీకులనుంచి స్వాధీనం చేసుకుందని పిటీషన్ వేసింది. ఇప్పుడు తనకు ఎర్రకోటను స్వాధీనం చెయ్యాలని , లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసు విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు , ఈ పిటీషన్ అసంబద్దమైనదని పేర్కొంటూ కొట్టివేశారు.

ఇవీ చదవండి

పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

తిరుమల నామాల పార్కులో కోడె నాగు.

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles