ట్విట్టర్ వచ్చిన తరువాత అదే వేదికగా రాజకీయాల్లో పదాల యుద్ధం మొదలయింది.చిట్టి పొట్టి విమర్శలతో మాటకు మాట, తిట్టుకు తిట్టు, విమర్శకు , ప్రతి విమర్శ .. ఇలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసిపి, టిడిపి నేతలమధ్య ఈ ట్విట్టర్ వార్ ఆసక్తికరంగా ఉంది.. మీరే చూడండి..
లోకేష్, హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసినప్పుడు , హేళనగా వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇది.. ఆ తరువాత దానికిందనే అయ్యన్నపాత్రుడు మరింత హేళనగా పెట్టిన ట్వీట్.. రెండూ భలే రంజుగా ఉన్నాయి..
ఇక్కడ చూడండి, లోకేష్ అమిత్ షాని కలిసింది , టిడిపి ని బీజేపీలో విలీనానికా అని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేస్తే , కాదు సుకన్య ఎవరో కనుక్కోండి అని అడిగారని అయ్యన్నపాత్రుడు రీ ట్వీట్ చేశారు.. ఇలా ఉంది వాళ్ళ ట్విట్టర్ వార్ .
ఇవి కూడా చదవండి..
ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?
రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..
మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..
సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.