5.7 C
New York
Thursday, November 30, 2023

Buy now

V2link Ads

రెండు వాహనాలు తుక్కు ,తుక్కు , 9 మంది మృతి..

V2link Ads

కర్ణాటకలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

 

హుబ్లీ సరిహద్దుల్లో పూణే బెంగుళూరు హైవేపై ఈ ప్రమాదం రాత్రి 12 గంటల సమయంలో జరిగింది. బస్సు ఒక ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి.. ఎదురుగ వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.

 

రెండు వాహనాలూ ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిని బట్టి.. ఆ వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. గాయపడిన వారికి హుబ్లీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా కొల్హాపూర్ నుంచి బస్సులో బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

 

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles