5.7 C
New York
Thursday, November 30, 2023

Buy now

V2link Ads

కాన్పుకి లంచం ఇవ్వలేదని కడపలో నర్సు నీచత్వం..

V2link Ads

డబ్బు కోసం యెంత నీచానికైనా దిగజారేవాళ్లను చూసాంగానీ , కడపలో లాంటి నర్సును బహుశా చూసిఉండరు. హాస్పిటల్ తాను అడిగిన లంచం ఇవ్వలేదని ఆ నర్సు ఉన్మాదిగా మారి , మహిళా రోగిని మానసికంగా చిత్ర హింసలు పెట్టింది.. వినేందుకే భయం కలిగించేట్టు ప్రవర్తించిన ఆ నీచురాలిపై విచారణ చేసి కలెక్టర్ కి నివేదిక పంపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన సోమాపురం గ్రామం నుంచి ఓ మహిళ కడప ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పు కోసం చేరింది. కాన్పు అయిన తరువాత , తనకు 2 వేల రూపాయలు ఇవ్వాలని నర్సు లత డిమాండ్ చేసింది.

పేద మహిళనని , తాను డబ్బులు లేకనే ప్రభుత్వ హాస్పిటల్లో చేరానని చెప్పింది. తనకు డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో , నర్సు లత , బాలింతగా ఉన్న సుభాషిణికి ఎయిడ్స్ ఉందని అబద్దం చెప్పింది. వార్డులో ఇతర పేషేంట్లకూ చెప్పింది. దీంతో మనోవేదనకు గురైన , మహిళ బంధువులు టెస్ట్ చేయించగా అబద్దం అని తేలింది. ఈ విషయం హాస్పిటల్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. తనకు లంచం డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో ఆ నర్సు ఇలా చెప్పిందని తేలింది. విచారణ నివేదికను అధికారులు కలెక్టర్ కు పంపారు..

 

ఇవీ చదవండి… 

బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles